Saturday, 30 October 2021

పీఆర్సీ పై వచ్చేవారం నిర్ణయం- ఏ మేర ఇస్తారో సంకేతాలు : సీఎం వద్దే ఫైనల్ కానుందా..!!

సుదీర్ఘ కాలం తరువాత జరిగిన ‘జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌' సమావేశంలో ప్రభుత్వం పీఆర్సీ తో పాటుగా సీపీఎస్‌ రద్దు అంశాల పైన క్లారిటీ వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశించాయి. అయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ సిఫార్సులను వీలైనంత వరకూ పూర్తి సానుకూలంగా అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేసారు. పీఆర్సీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EvlSes
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour