Saturday, 2 October 2021

ఆఫ్గన్ పొరుగు దేశాలకు షాక్... తాలిబన్ల అరాచకాలకు పరాకాష్ఠ... సరిహద్దుల్లో ఆ దళాల మోహరింపుకు నిర్ణయం...

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. సాధారణంగా దేశ సరిహద్దుల్లో మిలటరీని ఉపయోగించడం సహజం.కానీ తాలిబన్లు మాత్రం సరిహద్దుల్లో ఆత్మాహుతి దళాలను మోహరించాలని నిర్ణయించారు.ఈ మేరకు మన్సూర్ ఆర్మీ పేరుతో పేరుతో ప్రత్యేక ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేశారు. గత ఆఫ్గనిస్తాన్‌ ప్రభుత్వంలోని భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన ఆత్మాహుతి దళం తరహాలోనే ఇది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3A3RuVG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour