Tuesday, 26 October 2021

చంద్రబాబుకు ఢిల్లీ టూర్ లో నిరాశ- మోడీ, షా అపాయింట్ మెంట్లు కరవు- గతంమర్చిపోలేదా?

ఏపీలో పట్టాభి ఎపిసోడ్, తదనంతర పరిణామాలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు హుటాహుటిన బయలుదేరి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ టీమ్ కు అక్కడ నిరాశ తప్పేలా లేదు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, టీడీపీ నేతల బృందానికి అక్కడ అపాయింట్ మెంట్ల విషయంలో ఎదురుదెబ్బలు తప్పడం లేదు. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mcVW0z
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour