Sunday, 24 October 2021

జమ్మూకాశ్మీర్‌లో అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: అలాంటివారికి అమిత్ షా హెచ్చరిక

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మూడు రోజుల జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జమ్మూలో ఐఐటీ నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన అమిత్ షా.. అక్కడ ఓ మొక్క నాటారు. అనంతరం భగవతి నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. కాశ్మీర్​,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Ge3Grg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour