Saturday, 16 October 2021

రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు .. నలుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 వద్ద శనివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు సిఆర్పిఎఫ్ జవాన్లకు గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తంగా ఆరుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు గాయపడినట్లు సమాచారం. రైల్వే స్టేషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AQn8X4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour