Wednesday, 27 October 2021

పెగాసస్ పై సుప్రీం కీలక నిర్ణయం-నిపుణుల కమిటీ-ఆరోపణల్ని కేంద్రం తిరస్కరించకపోవడంతో-

ఈ మధ్య కాలంలో దేశంలో రాజకీయ నేతల్ని, వీపీఐపీల్ని కుదిపేసిన పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విపక్ష నేతలు, అధికారులు, జర్నలిస్టులపై ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో కేంద్రం గూఢచర్యం చేస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. వీటిని కేంద్రం స్పష్టంగా తిరస్కరించలేకపోయింది. దీంతో సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vLUqWo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour