Tuesday, 12 October 2021

అయిదు రోజులకు సరిపడేలా బొగ్గు నిల్వలు: సింగరేణి కాలరీస్: నాలుగు రాష్ట్రాలకు భరోసా

హైదరాబాద్: సింగరేణితో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైనంత మేరకు బొగ్గు సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్లు ఎస్‌ చంద్రశేఖర్‌ (ఆపరేషన్స్), ఎన్‌ బలరాం (ఫైనాన్స్‌) తెలిపారు. తెలంగాణలో గల అన్ని థర్మల్‌ కేంద్రాల్లో కనీసం అయిదు రోజులకు సరిపడేలా బొగ్గు నిల్వలు ఉన్నాయని అన్నారు. ఫలితంగా- విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఉండబోదని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lvGDjq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour