Saturday, 16 October 2021

ఆర్యన్ ఖాన్ కేసుపై ఉద్ధవ్ వ్యాఖ్యలు-సెలబ్రిటీలపైనే ఎన్సీబీ కన్ను-ముంద్రా కేసుకు పోలిక

మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తొలిసారి స్పందించారు ఇన్నాళ్లూ ఈ వ్యవహారంపై మౌనంగా ఉండిపోయిన మహారాష్ట్ర సీఎం.. ఇవాళ తొలిసారి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆర్యన్ ఖాన్ కేసు వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అత్యుత్సాహం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p5FLUH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour