Saturday, 9 October 2021

మా పోలింగ్ లో ఉద్రిక్తత : రెండు వర్గాల మధ్య ఘర్షణ- ఇద్దరి అభ్యర్ధులతో అధికారుల చర్చలు: పోలింగ్ కొనసాగేనా..!!

ఉత్కంఠ పరిస్థితుల్లో మొదలై...ప్రశాంతంగా ప్రారంభమైన మా ఎన్నికల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయటం పైన రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. పోలింగ్ కేంద్రంలో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నారంటూ మొదలైన వివాదం తరువాత దూషణలకు కారణమైంది. బెనర్జీ పైన మోహన్ బాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్నికల్లో తేడా వస్తే సహించనంటూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oOoaki
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour