ఏపీలో ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్ధల విషయంలో వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న ధోరణి ఇప్పుడు వివాదాస్పదవుతోంది. ఓవైపు విద్యాసంస్ధల్ని బలవంతంగా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం లేదంటూ హైకోర్టుకు కూడా చెప్పిన ప్రభుత్వం.. మరోవైపు మాత్రం దొడ్డిదారిన వారిని లొంగదీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఒత్తిళ్లు భరించలేక ఎయిడెడ్ స్కూళ్లు మూసివేతకు సిద్ధమవుతున్నాయి. ఇది చివరికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3baPTmZ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment