Sunday, 31 October 2021

ఒక్క వ్యక్తిపైన ఇన్ని కుతంత్రాలా - ఏకపక్షంగా : ఇవిఎం కూడా మార్చినట్టు - ఈటల ఫైర్..!!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించిందని మాజీ మంత్రి..హుజూరాబాద్ బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఆరోపించారు. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి మంచిది కాదన్నారు. ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తరువాత కూడా .. ఓటు వేసిన బాక్స్ లు కూడా మాయం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఎన్నికల కమీషన్ కి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pSyTdZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour