Friday, 15 October 2021

రాజకీయాల్లో శశికళ రీ ఎంట్రీ - నేడు కీలక ప్రకటన : జయలలిత సమాధి సాక్షిగా..!!

తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలవుతున్నాయి. జయలలిత హయాంలో ఒక వెలుగు వెలిగిన చిన్నమ్మ రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు. ఇప్పటికే మద్దతు దారులతో శశికళ భవిష్యత్ రాజకీయం పైన కీలక మంతనాలు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అన్నాడీఎంకే స్థాపించి అక్టోబర్‌ 17కి 50 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3j5igY0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour