Saturday, 9 October 2021

లఖింపూర్ ఖేరీ హింసాకాండ క్రైం బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరైన మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా

లఖింపూర్ ఖేరి హింసాకాండ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఈ రోజు విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టుతో సహా వివిధ వర్గాల ఒత్తిడి మేరకు లఖింపూర్ ఖేరీ హింస కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా శనివారం ఉత్తరప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరయ్యారు. సుప్రీం ఆదేశాలతో గత బుధవారం ఉత్తర ప్రదేశ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uWffxV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour