Sunday, 17 October 2021

ఎన్డీయేలోకి వైసీపీ చేరిక-కేంద్రమంత్రి ప్రతిపాదనతో మళ్లీ చర్చ-బీజేపీ రియాక్షన్ ఇదే

ఏపీలో అధికార వైసీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కార్ లో చేరాలంటూ ఇప్పటికే ఈ రెండేళ్లలో పలు ఆహ్వానాలు అందాయి. వీటిపై ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వస్తున్న వైసీపీకి తాజాగా మరో ప్రతిపాదన అందింది. తాజాగా విశాఖలో పర్యటించిన కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే మరోసారి ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. తెరవెనుక ఏం జరిగిందో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vmws3N
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour