Wednesday, 6 October 2021

సీఎం జగన్ బెయిల్ రద్దుపై రఘురామ పిటీషన్ తిరస్కరణ - అసలు కారణం ఏంటంటే..!!

ముఖ్యమంత్రి జగన్..ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతే ఎంపీ రఘురామ రాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఈ అంశం పైన దాఖలు చేసిన పిటీషన్లను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. వీరిద్దరి బెయిల్ ను రద్దు చేయాలని గతంలోనే రఘురామ రాజు సీబీఐ కోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. దీని పైన సుదీర్ఘ వాదనలు సాగాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DdoZqy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour