Friday, 29 October 2021

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎన్జీటీ బ్రేక్ .. తెలంగాణా సర్కార్ కు షాక్; జగన్ ఇచ్చిన ఝలక్ !!

తెలంగాణ సర్కార్ కు షాక్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వెంటనే ఆపివేయాలని పేర్కొన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టవద్దని పేర్కొంది . నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vX9DnN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour