Wednesday, 13 October 2021

ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎంఓతో చర్చలు : పీఆర్సీతో సహా పది అంశాలపైనా..!!

ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభిచింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు దసరా కానుకగా పీఆర్సీ ప్రకటించాలని కోరుతున్నారు. జీతాలు- పెన్షన్లు ఒకటో తేదీనే వచ్చేలా చూడాలని వినతి పత్రం సమర్పించారు. కొద్ది రోజులుగా ఉద్యోగ సంఘాల నేతలు ఇవే అంశాల పైన ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా, సంఘాల నేతలు ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v5IApT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour