Sunday, 31 October 2021

ప్రభుత్వ నిర్ణయం పై గవర్నర్ అసంతృప్తి - దిద్దుబాటు కోసం మల్లగుల్లాలు : హైకోర్టు వ్యాఖ్యలతో...!!

ఏపీ ప్రభుత్వం రుణ ఒప్పందంలో తన పేరు వాడటం పైన గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకులు, ఆర్థిక రూ.25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న గ్యారంటీ ఒప్పందంలో వ్యక్తిగతంగా తన పేరు చేర్చడంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3muIvJC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour