Monday, 4 October 2021

కాబూల్ దాడికి తాలిబన్ల ప్రతీకారం-ఐఎస్ స్ధావరంపై దాడి-భారీగా తీవ్రవాదుల మట్టు

ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని ఈద్గా మసీదు వద్ద ఆత్మాహుతి దాడి చేసి భారీ సంఖ్యలో జనాల్ని పొట్టనబెట్టుకున్న ఐఎస్ తీవ్రవాదులపై తాలిబన్ ఫైటర్లు కన్నెర్ర చేశారు. కాబూల్ లోని ఐఎస్ అనుమానిత స్ధావరాలపై దాడులు చేస్తున్నారు. ఇందులో ఓ స్ధావరంపై జరిపిన దాడిలో పలువురు ఐఎస్ తీవ్రవాదుల్ని వారు హతమార్చారు. నిన్న కాబూల్లోని ఈద్గా మసీదు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oviYl9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour