ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని ఈద్గా మసీదు వద్ద ఆత్మాహుతి దాడి చేసి భారీ సంఖ్యలో జనాల్ని పొట్టనబెట్టుకున్న ఐఎస్ తీవ్రవాదులపై తాలిబన్ ఫైటర్లు కన్నెర్ర చేశారు. కాబూల్ లోని ఐఎస్ అనుమానిత స్ధావరాలపై దాడులు చేస్తున్నారు. ఇందులో ఓ స్ధావరంపై జరిపిన దాడిలో పలువురు ఐఎస్ తీవ్రవాదుల్ని వారు హతమార్చారు. నిన్న కాబూల్లోని ఈద్గా మసీదు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oviYl9
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment