టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్ 20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తనను ఎన్నుకున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GiBWSw
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment