Wednesday, 6 October 2021

లఖింపూర్ ఖేరీ ఘటన : రైతులపై ప్లాన్ ప్రకారమే దాడులు ; అనుమతి నిరాకరించినా సరే రాహుల్ గాంధీ పర్యటన !!

లఖింపూర్ ఖేరిలో హింసాకాండ దేశ రాజకీయాలను హీటెక్కిస్తున్న విషయం తెలిసిందే. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ జిల్లాలో ఈరోజు రాహుల్ గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నిషేధాజ్ఞల పేరుతో యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినా, రాహుల్ గాంధీ మాత్రం తన పర్యటనను కొనసాగిస్తానని లఖింపూర్ ఖేరికి బయలుదేరారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oChqpp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour