Thursday, 14 October 2021

చంద్రబాబు నాయుడు-గౌతమ్ సవాంగ్: హెరాయిన్ కేసులో ‘ప్రతిపక్ష నాయకుడికి డీజీపీ లీగల్ నోటీస్.. దేశంలో ఇదే తొలిసారి’ - ప్రెస్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకుపోలీసు శాఖ సన్నద్ధమైందని, ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడంతోపాటు పోలీసు శాఖ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న పన్నాగాలపై 'న్యాయ అస్త్రాన్ని' ప్రయోగించిందని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. గుజరాత్‌లో కేంద్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు జప్తు చేసిన రూ.21 వేల కోట్ల విలువైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lC5nqf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour