Saturday, 9 October 2021

విద్యుత్ సంక్షోభానికి కారణం సీఎం జగన్, మీ నిర్వాకానికి మోడీని బాధ్యుడ్ని చెయ్యొద్దు: పయ్యావుల కేశవ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన పయ్యావుల కేశవ్ విద్యుత్ విషయంలో విభజన నాటికి ఏపీ మిగులులో ఉంటే, తెలంగాణ లోటులో ఉందని కానీ ప్రస్తుతం తెలంగాణ మిగులులో ఉంటే ఏపీ లోటులో ఉంటుందని, సీన్ రివర్స్ అయిందని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iHZnuk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour