Wednesday, 13 October 2021

జగన్ సర్కార్ ఫీజు చెల్లించదు-కాలేజీ సర్టిఫికెట్ ఇవ్వదు-నలిగిపోతున్న విద్యార్ధులు

ఏపీలో విద్యార్ధులకు కాలేజీ ఫీజుల చెల్లింపు కోసం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జగనన్న విద్యా దీవెన పథకానికి బ్రేకులు తప్పడం లేదు. విద్యార్ధులకు చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజుల్ని ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లో కాకుండా తల్లుల ఖాతాల్లో వేస్తుండటంతో వారు తిరిగి కాలేజీలకు వాటిని చెల్లించడం లేదు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుని బ్రేకులు వేసింది. అదే సమయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BFmCMJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour