Monday, 4 October 2021

ఆ విషయంలో ప్రధాని మోడీతో గొడవ పెట్టుకున్నా .. అసెంబ్లీలో కేంద్రాన్ని టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని వర్షాకాల శాసనసభ సమావేశాలలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ధ్వజమెత్తారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగో రోజున శాసనసభ, శాసనమండలి ఉభయసభల్లోనూ ఈరోజు ఉదయం 10 గంటల నుండి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాలలో సోమవారం దళిత బంధు పథకం, హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణ,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ouFp9X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour