Saturday, 30 October 2021

ఏపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు షాక్ - శాఖల్లో కోత : బుగ్గనకు కేటాయింపు- ఎందుకిలా..!!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇద్దరు మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించింది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి శాఖల్లో కోత విధించారు. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పించిన ప్రభుత్వం..ఆ శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించారు. ఇక నుంచి నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖకే పరిమితం కానున్నారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బుగ్గన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GF1hpG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour