Wednesday, 6 October 2021

ఉపరాష్ట్రపతిగా కేసీఆర్ - తెలంగాణ సీఎంగా కేటీఆర్ : బీజేపీతో మైత్రి-కేంద్ర మంత్రిగా హరీష్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో తన ప్రసంగంలో కేంద్ర రాజకీయాలు..టీఆర్ఎస్ ప్రమేయం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన గత నెలలో రెండు సార్లు ఢిల్లీ యాత్ర చేసారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ సిద్దం అవుతోంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని కేసీఆర ఆలోచన చేస్తున్న విషయం గత సార్వత్రిక ఎన్నికలకు ముందే స్పష్టం అయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uM2LJg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour