జెనీవా: హైదరాబాద్కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్కు ఊరట లభించట్లేదు. ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి అవసరమై అనుమతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంజూరు చేయలేదు. మరింత అదనపు సమాచారాన్ని అందజేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించింది. వాటిని పరిశీలించిన తరువాతే- తుది నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GqtlNy
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment