Sunday, 3 October 2021

కేరళలో తగ్గుతున్న కరోనా కేసులు.. 74 మంది మృతి

కేర‌ళ‌లో క‌రోనా ప్ర‌భావం కాస్త ఎక్కువ‌గానే ఉన్న‌ది. ఇవాళ కొత్త‌గా 12,297 క‌రోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివ‌రకు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 47,20,233కు చేరింది. ఇవాళ కొత్త‌గా 74 మంది క‌రోనా బాధితులు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 25,377కు పెరిగింది. మ‌హ‌మ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గ‌త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3miqDk4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour