Monday, 11 October 2021

విద్యుత్ సంక్షోభంపై కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు: భారత్ లో 70% విద్యుత్ బొగ్గు నుండే, ఎవరి వాదన వారిదే!!

దేశంలో తీవ్రమైన బొగ్గు కొరత ఉందని, దీంతో విద్యుత్ కష్టాలు మొదలు కానున్నాయని, కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వివిధ రాష్ట్రాలు కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. కానీ కేంద్రం మాత్రం ఆల్ ఈజ్ వెల్ అంటూ అంతా బాగానే ఉంది అంటూ బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై రాష్ట్రాలది అనవసరపు ఆందోళన అంటూ కొట్టిపారేస్తున్న పరిస్థితి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DtVFMJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour