Tuesday, 26 October 2021

కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు-ఏపీ సర్కార్ ప్రకటన-దరఖాస్తు విధానం ఇలా..

ఏపీలో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం నిర్ణయించిన విధంగా కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులోనే దరఖాస్తు విధానాన్ని కూడా పొందుపరిచింది. ఏపీలో కోవిడ్ 19తో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, వారసులకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZnfbME
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour