Thursday, 28 October 2021

ఏపీ టూ హైదరాబాద్: కూరగాయల వ్యాన్ కు ఎస్కార్ట్; చెక్ చేస్తే 400కేజీల గంజాయి !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, జగన్ ప్రభుత్వానికి గంజాయి సమస్య పెద్ద సమస్యగా తయారైంది. ఎక్కడ చూసినా గంజాయి కేసులు పట్టుబడుతుండడం, ఇతర రాష్ట్రాలు సైతం గంజాయి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వేలెత్తి చూపడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. దేశవ్యాప్తంగా ఏపీ గంజాయిపై ఇంత పెద్ద ఎత్తున రగడ జరుగుతున్నా విశాఖ మన్యంలో గంజాయి స్మగ్లర్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vWIEbK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour