Thursday, 28 October 2021

గోవాలో వాలిన దీదీ: 3 రోజులు అక్కడే.. పట్టు కోసం పాట్లు..?

దీదీ మమతా బెనర్జీ కన్ను గోవాపై పడిందా అంటే ఔననే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆమె 3 రోజులు గోవాలో పర్యటిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జరిగే గోవా అసెంబ్లీకి ఎన్నిక‌ల్లో సత్తా చూపించాలని గట్టి వ్యూహంతో టీఎంసీ ముందుకు సాగుతుంది. 40 అసెంబ్లీ స్థానాలు గల కేంద్రపాలిత ప్రాంతంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vUdCkO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour