Saturday, 23 October 2021

28న ఏపీ కేబినెట్ భేటీ- ప్రస్తుత మంత్రులకు చివరి సమావేశమా..!!? ప్రోగ్రస్ రిపోర్టులు - మిషన్ 2024..!!

ఏపీలో వేడి పుట్టిస్తున్న రాజకీయాల నడుమ ఈ నెల 28న ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్న సమయంలో ఈ సమావేశం లో కీలక నిర్ణయాలు జగన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న మంత్రులకు ఇదే చివరి కేబినెట్ సమావేశమనే చర్చ పార్టీలో మొదలైంది. 2019 ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m51ZEn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour