Thursday, 21 October 2021

27న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం - పీఆర్సీ రిపోర్టు ఇవ్వాలి : నెలాఖరులోగా ప్రకటన చేస్తారా..!!

ఈ నెల 27న ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ (రాష్ట్ర స్థాయి) సమావేశం జరగనుంది. 15ఏళ్లుగా నిలిచిపోయిన ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం తిరిగి జరుగుతుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కౌన్సిల్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్ గా ఉంటారు. 27న సమావేశం ఏర్పాటు చేసినట్లుగా సాధారణ పరిపాలనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Zgb0lz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour