Monday, 25 October 2021

టీఆర్ఎస్ ప్లీనరీ 2021: గులాబీ ఫ్లెక్సీలు, కటౌట్ లపై బీజేపీ గురి .. కేటీఆర్ కు సూటి ప్రశ్న!!

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేసింది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ టిఆర్ఎస్ ప్లీనరీకి ముస్తాబైంది. పార్టీ రూల్స్ ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి ప్లీనరీ జరగాల్సి ఉన్నా 2020లో కరోనా మహమ్మారి కారణంగా ప్లీనరీని నిర్వహించలేదు. ఇక ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు జరిగి 20 సంవత్సరాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZcEb8J
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour