Monday, 25 October 2021

భారత్ లో క్షీణత దిశగా కరోనా; తగ్గుతున్న యాక్టివ్ కేసులు, తాజాగా 14,306 కొత్త కేసులు, 443 మరణాలు

భారతదేశంలోకరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కాస్త హెచ్చు తగ్గులతో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 14,306 కొత్త కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) మరియు 443 కరోనా సంబంధిత మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన మొత్తం కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Ccsr4N
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour