Saturday, 30 October 2021

ఇంధన రేట్లు మళ్లీ భగ్గు: రోజూ ఇదే తంతు: అక్కడ పెట్రోల్ రూ.120ని దాటేసిందిగా

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇవ్వాళ పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌పై 35 పైసలు పెరిగింది. వరుసగా పెట్రోల్, డీజిల్ పెరగడం ఇదే అయిదోసారి. ప్రతి రోజూ 35 పైసలు అంతకుమించిన భారాన్ని వాహనదారులపై మోపుతున్నాయి చమురు సంస్థలు. ఇంధన ధరలను పెంచే విషయంలో ఏ మాత్రం వెనుకాడట్లేదు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31bRDut
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour