ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనేక పధకాల నిర్వహణ... సేవల్లో ఇప్పటికే కీలకంగా మారిన గ్రామ సచివాలయాల్లో ఇక కరోనా సేవాలు అందనున్నాయి. కరోనా తీవ్రత తగ్గినా..అక్కడక్కడా పాజిటివ్ కేసులు నమోదవుతునే ఉన్నాయి. అందులో భాగంగా... ఇప్పుడు మరో కీలక సేవలకు గ్రామ సచివాలయాలు సిద్దం అవుతున్నాయి. భాగంగా వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ కేర్ సెంటర్లను గ్రామ సచివాలయాల పరిధిలోనే ఏర్పాటు చేయబోతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZlzR7c
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment