Sunday, 31 October 2021

నీలోఫర్ ఆస్పత్రిలో ఘోరం: రూ. 100 కోసం ఆక్సిజన్ పైప్ మరొకరికి, నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్: నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్య సిబ్బంది కాసుల కక్కుర్తి కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కేవలం రూ.100కు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారికి ఇవ్వాల్సిన ఆక్సిజన్ పైపును వేరే వాళ్లకు అమర్చాడు ఓ వార్డుబాయ్. దీంతో ఆ బాలుడు ప్రాణవాయువు అందక ఉక్కిరిబిక్కిరై కొన్ని క్షణాల్లోనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nDaBSo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour