Wednesday, 27 October 2021

ఎవరొద్దన్నారు?: కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రం విడిపోకుంటే మనమే నెం.1

అమరావతి: ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ అధికార ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ఏపీలో తమ పార్టీని పెట్టామంటున్నారని, అక్కడ కరెంటు కోతలు కూడా ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్ ప్లీనరీలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై విమర్శలు చేశారు సజ్జల. శ్రీశైలం నీటిని అడ్డగోలుగా వాడినందుకే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pMSv2X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour