మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవహారం టీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. కొంతకాలంగా ఆయన పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనట్లేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో తుమ్మల పార్టీ మారబోతున్నారంటూ కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా తుమ్మల నాగేశ్వరరావు దానిపై స్పందించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kOTonC
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment