రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పున:ప్రారంభమయ్యాయి.చాలాచోట్ల మొదటి రోజు విద్యార్థుల హాజరు నామమాత్రంగానే కనిపించింది. సుమారు 21.77 శాతం మంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు.అత్యధికంగా వరంగల్ జిల్లాలో 34.93 శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరవగా... అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాల్లో 13.82 శాతం మంది విద్యార్థులు మాత్రమే హజరయ్యారు.తొలిరోజు విద్యాశాఖ మంత్రి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BEcMdT
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment