Tuesday, 7 September 2021

Panjshir: సింహాలగడ్డను తాలిబన్లు ఎలా గెలిచారు ? పక్కా వ్యూహాలు-పాకిస్తాన్ మద్దతు సహా 5 కారణాలు

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లకు పంజ్ షీర్ లోయ మాత్రం పెను సవాల్ విసిరింది. ఎందుకంటే గతంలో ఆప్ఘనిస్తాన్ లో అధికారం అనుభవించిన నాటి పరిస్ధితులే మరోసారి వారికి ఎదురయ్యాయి. ఈ భీకర పోరులో వందలాది మంది తాలిబన్ ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. సింహాలగడ్డను సులువుగా చేజిక్కించుకోవడం కుదరని వారికీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yslj57
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour