Saturday, 25 September 2021

Kalpakam Yechury : సీతారాం ఏచూరి తల్లి కన్నుమూత...

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సీతారాం ఏచూరి తల్లి కల్పకం ఏచూరి కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. శనివారం(సెప్టెంబర్ 25) ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పతిలోనే తుది శ్వాస విడిచారు.తన తల్లి మృతదేహాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m3ewHv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour