Wednesday, 15 September 2021

Inspiration4: అంతరిక్షంలోకి నలుగురు సామాన్యులు: మూడు రోజులపాటు అన్నీ అక్కడే

వాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనలను సాగించే ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ స్పేస్ ఎక్స్.. ఊహించని ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో రెండో స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తోన్న కంపెనీ అది. అపర కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తరువాత ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు ఎలాన్ మస్క్.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39cxa9O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour