Thursday, 2 September 2021

తాలిబన్లతో చర్చలా-ముందు ఈ విషయం తేల్చండి-కేంద్రాన్ని నిలదీసిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా

ఆఫ్గనిస్తాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించిన తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని కోరుకుంటున్నారు. నిన్నటి దాకా విదేశీ శక్తుల చేతుల్లో కీలు బొమ్మ లాంటి ప్రభుత్వాలు ఆఫ్గనిస్తాన్‌ను పాలించాయని... ఇప్పుడు అధికారం నిజమైన ఆఫ్గన్ల వశమైందని ప్రకటించుకుంటున్నారు. పైగా తమకెవరితోనూ శత్రుత్వం లేదని,కక్ష సాధింపు చర్యలకు తావు లేదని చెబుతున్నారు. భారత్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gUY36c
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour