Thursday, 23 September 2021

బాలకృష్ణ హాట్ కామెంట్స్ తో హిందూపురంలో హీట్ ; బాలయ్యకు అదిరిపోయేలా వైసీపీ ఎమ్మెల్సీ సవాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల తీర్పు ఏకపక్షంగా రావడంతో తెలుగుదేశం పార్టీ నేతలలో ఆందోళన కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తున్నా, పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ఆందోళనలు కొనసాగిస్తున్నా, ప్రజలలో మాత్రం వ్యతిరేకత లేదన్నది ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nZhi2R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour