Thursday, 23 September 2021

లోకేశ్ నియోజకవర్గం - నిమ్మగడ్డ స్వగ్రామం : ఉత్కంఠగా ఎంపీపీ పోరు : వైసీపీకి ప్రతిష్ఠాత్మకం...!!

ఏపీలో ఈ రోజు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఇందు కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా..ఎన్నికల సంఘం-అధికారులు సమాయత్తం అయ్యారు. అయితే, ఇప్పుడు కొన్ని ఎంపీపీల ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి పరిధిలోని దుగ్గిరాల మండలం ఎంపీపీ ఎన్నిక రసవత్తంగా మారుతోంది. ఈ మండలానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AFlJ6n
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour