Saturday, 4 September 2021

డ్రామాలు ఆపి.. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఆ హామీ నెరవేర్చండి... కేసీఆర్‌కు షర్మిల డిమాండ్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ ఉపఎన్నిక కారణంగానే కేసీఆర్‌కు దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చేయని కేసీఆర్... ఓట్ల కోసమే దళిత బంధు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఏనాడు అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయని దొర ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YqRphQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour